AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: పట్టాలపై కదిలే లగ్జరీ హోటల్.. స్పా, బార్, రెస్టారెంట్ సహా అదిరిపోయే సౌకర్యాలు.. ఛార్జ్ ఎంతంటే..!

Deccan Odyssey Luxury Train: దక్కన్ ఒడిస్సీ రైలు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ రైలు కరోనా సమయంలో నిలిపివేశారు. ఈ రైలును లగ్జరీ లుక్‌లో ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ప్రయాణించే ప్రయాణికులు భిన్నమైన అనుభూతిని పొందుతారు. అయితే, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ట్రైన్.. ఇప్పుడు మళ్లీ మొదలైంది.

Shiva Prajapati
|

Updated on: Sep 22, 2023 | 12:02 AM

Share
Deccan Odyssey Luxury Train: దక్కన్ ఒడిస్సీ రైలు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ రైలు కరోనా సమయంలో నిలిపివేశారు. ఈ రైలును లగ్జరీ లుక్‌లో ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ప్రయాణించే ప్రయాణికులు భిన్నమైన అనుభూతిని పొందుతారు. అయితే, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ట్రైన్.. ఇప్పుడు మళ్లీ మొదలైంది.

Deccan Odyssey Luxury Train: దక్కన్ ఒడిస్సీ రైలు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ రైలు కరోనా సమయంలో నిలిపివేశారు. ఈ రైలును లగ్జరీ లుక్‌లో ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ప్రయాణించే ప్రయాణికులు భిన్నమైన అనుభూతిని పొందుతారు. అయితే, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ట్రైన్.. ఇప్పుడు మళ్లీ మొదలైంది.

1 / 5
రైలులో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, స్పా, బార్, లగ్జరీ డీలక్స్ గదులు వంటి సౌకర్యాలను కూడా ఉన్నాయి. ఇది మీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. అంతే కాదు క్యారమ్, ఇండోర్ గేమ్స్ ఆడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

రైలులో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, స్పా, బార్, లగ్జరీ డీలక్స్ గదులు వంటి సౌకర్యాలను కూడా ఉన్నాయి. ఇది మీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. అంతే కాదు క్యారమ్, ఇండోర్ గేమ్స్ ఆడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

2 / 5
ఈ రైలు కొత్త లుక్‌లో కనిపించనుంది. మహారాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రద్ధా జోషి శర్మ ప్రకారం, పునఃప్రారంభించబడిన డెక్కన్ ఒడిస్సీ రైలులో మరికొన్ని సౌకర్యాలు పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ రైలుకు కొత్త రూపు కూడా ఇచ్చారు.

ఈ రైలు కొత్త లుక్‌లో కనిపించనుంది. మహారాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రద్ధా జోషి శర్మ ప్రకారం, పునఃప్రారంభించబడిన డెక్కన్ ఒడిస్సీ రైలులో మరికొన్ని సౌకర్యాలు పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ రైలుకు కొత్త రూపు కూడా ఇచ్చారు.

3 / 5
2020 నుంచి ఈ లగ్జరీ రైలును నిలిపివేశారు. అయితే ఇప్పుడు కొత్త రూపుతో ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు రైల్వే అధికారులు. 7 పగళ్లు, ఎనిమిది రాత్రులు నడిచే ఈ రైలులో ప్రయాణీకులు ఫైవ్ స్టార్ హోటల్స్ వంటి సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. అలాగే, ఈ రైలు వెళ్ళే పర్యాటక ప్రదేశాలు మహారాష్ట్రతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలను ఆనందించవచ్చు.

2020 నుంచి ఈ లగ్జరీ రైలును నిలిపివేశారు. అయితే ఇప్పుడు కొత్త రూపుతో ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు రైల్వే అధికారులు. 7 పగళ్లు, ఎనిమిది రాత్రులు నడిచే ఈ రైలులో ప్రయాణీకులు ఫైవ్ స్టార్ హోటల్స్ వంటి సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. అలాగే, ఈ రైలు వెళ్ళే పర్యాటక ప్రదేశాలు మహారాష్ట్రతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలను ఆనందించవచ్చు.

4 / 5
ఈ రైలులో ప్రయాణించడానికి, ప్రయాణీకులు రూ. 6.5 లక్షల ప్యాకేజీని తీసుకోవాలి. దీని కింద ప్రయాణీకులు 5 స్టార్  సౌకర్యాలతో 7 రోజుల పాటు ప్రయాణించవచ్చు. ట్రైన్ మొదటి ప్రయాణం సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. దీని బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

ఈ రైలులో ప్రయాణించడానికి, ప్రయాణీకులు రూ. 6.5 లక్షల ప్యాకేజీని తీసుకోవాలి. దీని కింద ప్రయాణీకులు 5 స్టార్ సౌకర్యాలతో 7 రోజుల పాటు ప్రయాణించవచ్చు. ట్రైన్ మొదటి ప్రయాణం సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. దీని బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

5 / 5