Indian Railways: పట్టాలపై కదిలే లగ్జరీ హోటల్.. స్పా, బార్, రెస్టారెంట్ సహా అదిరిపోయే సౌకర్యాలు.. ఛార్జ్ ఎంతంటే..!
Deccan Odyssey Luxury Train: దక్కన్ ఒడిస్సీ రైలు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ రైలు కరోనా సమయంలో నిలిపివేశారు. ఈ రైలును లగ్జరీ లుక్లో ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ప్రయాణించే ప్రయాణికులు భిన్నమైన అనుభూతిని పొందుతారు. అయితే, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ట్రైన్.. ఇప్పుడు మళ్లీ మొదలైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
