New Rail line: తెలంగాణ వాసులకు గుడ్న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ నగరాల మధ్యే!
తెలంగాణ- మహారాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా మార్చే దిశగా భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ సరిహత్తు ప్రాంతమైన ఆలాబాద్ జిల్లా్లోని ముకుట్బన్ నుంచి మహారాష్ట్రా చంద్రాపూర్ జిల్లాలోని గడ్చాందూర్ మధ్య 38.21 కి.మీ.ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 493 కోట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
