Body Oiling: శరీరానికి తరచూ నూనెతో మర్దన చేసుకుంటే ఎన్ని లాభాలో ఊహించారా..?
పుట్టిన పిల్లలకు నూనెతో మర్ధనా చేయటం మనకు తెలుసు.. నవజాత శిశువు నుంచి రెండు, మూడు సంవత్సరాల వయసు వరకు పిల్లలకు రోజూ ఆయిల్తో మసాజ్ చేసిన తరువాత వేడినీళ్లతో స్నానం చేయిస్తుంటారు. ఎక్కువ నీళ్లతో పిల్లలకు స్నానం చేయించటం వల్ల వాళ్లు గంటల తరబడి హాయిగా నిద్రపోతుంటారు. పిల్లల శరీరం మర్ధనా చేయటం వల్ల ఎముకలు, కండరాలు గట్టిపడి వారు బలంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. అలాగే, కొందరు పెద్దవాళ్లు కూడా శరీరానికి నూనె రాసుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది. ఇలా చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొడిచర్మం, కొన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇలా చేయటం ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5