Telangana: వడదెబ్బ కారణంగా మృతి చెందారా..? ఈ డాక్యుమెంట్స్ ఇస్తే కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం..
తెలంగాణలో ఎండ తీవ్రత పెరుగుతోంది. భానుడి ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో 45 డిగ్రీల వరకు చేరుకున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో మరింత పెరగనున్నాయి. అయితే వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
