Jackfruit side effects: పనస పండు తిన్న తర్వాత వీటిని తీసుకోవద్దు.. కాదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదట..!

Jackfruit side effects: పనస పండు చాలా మందికి ఇష్టమైనది. అయితే, దీనిని తినడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో.. దానిని తిన్న తరువాత వేరే పదార్థాలు తింటే కలిగే అనార్థాలు కూడా అంతే స్థాయిలో

|

Updated on: Jun 05, 2022 | 2:13 PM

Jackfruit side effects: పనస పండు చాలా మందికి ఇష్టమైనది. అయితే, దీనిని తినడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో.. దానిని తిన్న తరువాత వేరే పదార్థాలు తింటే కలిగే అనార్థాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పనస పండును తిన్న తరువాత పొరపాటున కూడా కొన్ని పదార్థాలు తినకూడదట. అలా చేస్తే లేని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Jackfruit side effects: పనస పండు చాలా మందికి ఇష్టమైనది. అయితే, దీనిని తినడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో.. దానిని తిన్న తరువాత వేరే పదార్థాలు తింటే కలిగే అనార్థాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పనస పండును తిన్న తరువాత పొరపాటున కూడా కొన్ని పదార్థాలు తినకూడదట. అలా చేస్తే లేని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
పాలు తాగొద్దు: పనసపండు తిన్న వెంటనే పాలు తాగాలని కొందరు పొరబడుతుంటారు. ఇలా చేస్తే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. పనసపండు తిన్న తరువాత పాలు తాగొద్దు.

పాలు తాగొద్దు: పనసపండు తిన్న వెంటనే పాలు తాగాలని కొందరు పొరబడుతుంటారు. ఇలా చేస్తే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. పనసపండు తిన్న తరువాత పాలు తాగొద్దు.

2 / 5
తేనె తీసుకోవద్దు: పనసపండు తిన్న తరువాత తేనె ను, తేనె కలిపిన పదార్థాలను తినొద్దు. ఇది మధుమేహ బాధితుల్లో షుగర్ స్థాయిలను పెంచుతుంది.

తేనె తీసుకోవద్దు: పనసపండు తిన్న తరువాత తేనె ను, తేనె కలిపిన పదార్థాలను తినొద్దు. ఇది మధుమేహ బాధితుల్లో షుగర్ స్థాయిలను పెంచుతుంది.

3 / 5
బొప్పాయి తినొద్దు: బొప్పాయి ఆరోగ్య పరంగా చాలా మంచిది. అయితే, పనసపండు తిన్న తరువాత మాత్రం బొప్పాయిని పొరపాటున కూడా తినొద్దు. ఇలా చేస్తే.. ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంది.

బొప్పాయి తినొద్దు: బొప్పాయి ఆరోగ్య పరంగా చాలా మంచిది. అయితే, పనసపండు తిన్న తరువాత మాత్రం బొప్పాయిని పొరపాటున కూడా తినొద్దు. ఇలా చేస్తే.. ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంది.

4 / 5
ఎక్కువ నీరు తాగాలి: చాలా మంది పనసపండును ఇష్టంకొద్ది అధికంగా తినేస్తుంటారు. అలా చేయడం వలన అసిడిటీ సమస్య రావొచ్చు. ఈ సమస్య రావొద్దు అంటే నీటిని బాగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ నీరు తాగాలి: చాలా మంది పనసపండును ఇష్టంకొద్ది అధికంగా తినేస్తుంటారు. అలా చేయడం వలన అసిడిటీ సమస్య రావొచ్చు. ఈ సమస్య రావొద్దు అంటే నీటిని బాగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు