AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

Sri veera venkata satyanarayana swamy temple annavaram: కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Apr 28, 2026 | 2:03 PM

Share
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి  వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక  అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

1 / 5

కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

2 / 5
స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఆలయ ఈవో చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ప్రభుత్వం తరుపున స్వామి వారి కి పట్టు వస్త్రాలు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సమర్పించారు.

స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఆలయ ఈవో చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ప్రభుత్వం తరుపున స్వామి వారి కి పట్టు వస్త్రాలు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సమర్పించారు.

3 / 5
ప్రభుత్వం తరుపున స్వామి వారికి  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. 
ఆలయ వేద పండితులు అర్చకులు పురోహితులు పెద్దలు స్వామివారి కల్యాణా క్రతువుని శాస్ట్రోక్టంగా గా జరిపారు. ఈ కళ్యాణానికి సీత రాములు పెద్దలుగా వ్యవహరించారు.

ప్రభుత్వం తరుపున స్వామి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆలయ వేద పండితులు అర్చకులు పురోహితులు పెద్దలు స్వామివారి కల్యాణా క్రతువుని శాస్ట్రోక్టంగా గా జరిపారు. ఈ కళ్యాణానికి సీత రాములు పెద్దలుగా వ్యవహరించారు.

4 / 5

కళ్యాణం అనంతరం కళ్యాణం తిలగించే భక్తులకు ప్రసాదాలు తలంబరాలు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు రత్నగిరి కొండపై ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

కళ్యాణం అనంతరం కళ్యాణం తిలగించే భక్తులకు ప్రసాదాలు తలంబరాలు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు రత్నగిరి కొండపై ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

5 / 5
Follow Us
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు
అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!
అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !
పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా?
పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా?
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..