Andhra Pradesh: ఆ ఊరిలో వినూత్న రీతిలో కొలువైన గణనాథుడు.. అందుకే ప్రతి వినాయక చవితీ వారికి చాలా స్పెషల్
సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధికా ప్రధాన్యం ఉంటుంది. వివిధ రకాల గణపతులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి పీఓపీ విగ్రహాలనే కొనేవారు. ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే వివిధ రాకల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దిటుగా మట్టి విగ్రహాలు కుడా చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ ఎంతోమంది వినాయక ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
