AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ఊరిలో వినూత్న రీతిలో కొలువైన గణనాథుడు.. అందుకే ప్రతి వినాయక చవితీ వారికి చాలా స్పెషల్‌

సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధికా ప్రధాన్యం ఉంటుంది. వివిధ రకాల గణపతులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి పీఓపీ విగ్రహాలనే కొనేవారు. ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే వివిధ రాకల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దిటుగా మట్టి విగ్రహాలు కుడా చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ ఎంతోమంది వినాయక ..

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 17, 2023 | 3:46 PM

Share
కర్నూలు, సెప్టెంబర్ 17: సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధికా ప్రధాన్యం ఉంటుంది. వివిధ రకాల గణపతులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి పీఓపీ విగ్రహాలనే కొనేవారు. ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే.

కర్నూలు, సెప్టెంబర్ 17: సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధికా ప్రధాన్యం ఉంటుంది. వివిధ రకాల గణపతులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి పీఓపీ విగ్రహాలనే కొనేవారు. ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే.

1 / 5
ఎందుకంటే వివిధ రాకల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దిటుగా మట్టి విగ్రహాలు కుడా చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ  ఎంతోమంది వినాయక మండపాల నిర్వహకులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ వినాయక మండలి సభ్యులు..

ఎందుకంటే వివిధ రాకల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దిటుగా మట్టి విగ్రహాలు కుడా చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ ఎంతోమంది వినాయక మండపాల నిర్వహకులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ వినాయక మండలి సభ్యులు..

2 / 5
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎటువంటి గణనాధుని ప్రతిష్టిస్తారో ఆ గణనాథుని ఎప్పుడు చూద్దామని ప్రజలు ఎదురు  చూస్తూ ఉంటారు. కొండవీటి ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుండి వారు ప్రతిష్టించే గణనాథుడను ఒక్కో వెరైటీతో తయారు చేస్తూ వారు ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ సంవత్సరం కూడా తులసీమాల, పువ్వు రుద్రాక్షలు, ఆముదాలు, కుసుమలతో  బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు గల 15 అడుగుల వినాయక విగ్రహం ను తయారు చేశారు. ఈ పూసలను భద్రాచలం, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన పూసలతో ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎటువంటి గణనాధుని ప్రతిష్టిస్తారో ఆ గణనాథుని ఎప్పుడు చూద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. కొండవీటి ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుండి వారు ప్రతిష్టించే గణనాథుడను ఒక్కో వెరైటీతో తయారు చేస్తూ వారు ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ సంవత్సరం కూడా తులసీమాల, పువ్వు రుద్రాక్షలు, ఆముదాలు, కుసుమలతో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు గల 15 అడుగుల వినాయక విగ్రహం ను తయారు చేశారు. ఈ పూసలను భద్రాచలం, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన పూసలతో ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు.

3 / 5
ఈ వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రతి సంవత్సరం మట్టి గణనాధుని ఏర్పాటుచేసి తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు.

ఈ వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రతి సంవత్సరం మట్టి గణనాధుని ఏర్పాటుచేసి తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు.

4 / 5
అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ పుణ్యక్షేత్రాల నుండి తులసీమాల, పూర్ ద్రాక్షలు, ఆముదాలు, కుసుమలు, వంటి పూసలు తెప్పించి మట్టి గణపతిని 45 రోజులుగా శ్రమించి తయారు చేసినట్టు, ఈ గణనాధుని రూపం  విధానం కు రెండు లక్షల రూపాయలు ఖర్చయిందని వారు తెలిపారు.

అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ పుణ్యక్షేత్రాల నుండి తులసీమాల, పూర్ ద్రాక్షలు, ఆముదాలు, కుసుమలు, వంటి పూసలు తెప్పించి మట్టి గణపతిని 45 రోజులుగా శ్రమించి తయారు చేసినట్టు, ఈ గణనాధుని రూపం విధానం కు రెండు లక్షల రూపాయలు ఖర్చయిందని వారు తెలిపారు.

5 / 5
Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు