నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
మాజీ మావోయిస్టు పోడియం లక్ష్మి సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరింది. ఎనిమిదేళ్లు తుపాకీ పట్టిన ఆమె ఇప్పుడు నాగలి పట్టి వ్యవసాయం చేస్తుంది. భద్రాద్రి జిల్లాకు చెందిన లక్ష్మి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. ప్రభుత్వ రివార్డు, ఇందిరమ్మ ఇంటితో ప్రశాంత జీవితం గడపాలని అధికారులను వేడుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
