ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాల్లో పాలు కలిపి తీసుకుంటే చలిలో ఉపశమనం ఇస్తుంది. ఖర్జూరం, పాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాలు, ఖర్జూరంతో కలిపి తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రిపూట ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో శక్తిని కాపాడుతుంది. ఖర్జూరం పాలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..