మొక్కలు నాటేప్పుడు మట్టిలో ఇదొక్కటి కలిపితే చాలు.. పండ్లైన, పూలైన గుత్తులు గుత్తులు కాయాల్సిందే!
ఖరీదైన రసాయన ఎరువులు కాకుండా మొక్కల పెరుగుదల కోసం గుడ్డు పెంకులు, టీ పొడి వంటి వంటింట్లో మిగిలిపోయే వ్యర్థాలను వాడడం గురించి చాలా మందికి తెలిసిందే. ఇవి తోట పెంపకంలో అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా మన కిచెన్లో వాడిన తర్వాత వేస్ట్గా పడేసే మరో పదార్థం కూడా మొక్కల పెరుగులదలను ప్రోత్సహించే ఎరువుగా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా? అవును మనం తిని పడేసే అరటి తొక్కలు మొక్కలకు అత్యుత్తమ సేంద్రీయ ఎరువుగా పనిచేస్తాయి. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
