షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అమృతం.. తిన్నా కంట్రోల్లోనే మీ చక్కెర స్థాయిలు..
షుగర్ ఉన్నవారు పండ్లు తినాలా..? వద్దా? అనేది ఎప్పుడూ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. పండ్లలో ఉండే సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయని కొందరు భయపడితే.. వాటిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. నిజానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను ఎంచుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ముప్పూ ఉండదు. భారతదేశంలో లభించే తక్కువ జీఐ ఉన్న, మధుమేహానికి మేలు చేసే ఉత్తమ పండ్లు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
