AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric for Health: పసుపును ఈ మూడు మార్గాల్లో తీసుకున్నారంటే.. శరీరంలో మలినాలు ఇట్టే కొట్టుకుపోతాయ్‌!

గతితప్పిన వేళల్లో ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య తరచుగా వేధిస్తుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను దూరం..

Srilakshmi C
|

Updated on: Nov 14, 2023 | 7:55 PM

Share
గతితప్పిన వేళల్లో ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య తరచుగా వేధిస్తుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

గతితప్పిన వేళల్లో ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య తరచుగా వేధిస్తుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

1 / 5
అయితే కేవలం నీళ్లు మాత్రమే తాగితే ప్రయోజనం ఉండదు. శరీర ర్విషీకరణ చేయడానికి నీళ్లలో కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడానికి పసుపు సహాయపడుతుంది. పసుపులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరం నుంచి హానికారక విషాలను బయటికి పంపుతుంది.

అయితే కేవలం నీళ్లు మాత్రమే తాగితే ప్రయోజనం ఉండదు. శరీర ర్విషీకరణ చేయడానికి నీళ్లలో కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడానికి పసుపు సహాయపడుతుంది. పసుపులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరం నుంచి హానికారక విషాలను బయటికి పంపుతుంది.

2 / 5
పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని సహజమైన మార్గంలో నిర్విషీకరణ చేస్తాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఈ కింది మార్గాల్లో చేర్చుకోవచ్చు. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగొచ్చు. పసుపు పాలలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. అంతేకాకుండా, పసుపు-పాలు శరీరం నుంచి హానికారక విషాలను తొలగిస్తుంది. పాలు మరిగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. తాగేటప్పుడు స్పూన్‌ తేనె కలుపుకుంటే సరిపోతుంది.

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని సహజమైన మార్గంలో నిర్విషీకరణ చేస్తాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఈ కింది మార్గాల్లో చేర్చుకోవచ్చు. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగొచ్చు. పసుపు పాలలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. అంతేకాకుండా, పసుపు-పాలు శరీరం నుంచి హానికారక విషాలను తొలగిస్తుంది. పాలు మరిగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. తాగేటప్పుడు స్పూన్‌ తేనె కలుపుకుంటే సరిపోతుంది.

3 / 5
పసుపు డిటాక్స్ నీళ్లను కూడా తయారు చేసి త్రాగవచ్చు. ఒక గ్లాస్‌ నీళ్లలో అల్లం, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, దాల్చిన చెక్కలను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత దానిని తాగితే శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని కూడా తొలగిస్తుంది.

పసుపు డిటాక్స్ నీళ్లను కూడా తయారు చేసి త్రాగవచ్చు. ఒక గ్లాస్‌ నీళ్లలో అల్లం, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, దాల్చిన చెక్కలను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత దానిని తాగితే శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని కూడా తొలగిస్తుంది.

4 / 5
పసుపు టీ తాగడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. ఒక్కొక్క ముక్క చొప్పుఉన తాజా పసుపు, అల్లం తీసుకుని 2 కప్పుల నీళ్లలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ నీటిని మరిగించి వడకట్టాలి. అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పసుపు టీ తాగడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. ఒక్కొక్క ముక్క చొప్పుఉన తాజా పసుపు, అల్లం తీసుకుని 2 కప్పుల నీళ్లలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ నీటిని మరిగించి వడకట్టాలి. అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

5 / 5
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి