IND Vs ENG: టీమిండియాలోకి వైభవ్ నోఎంట్రీ.. వైల్డ్ కార్డు ఇచ్చినా వేస్టే..
ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన యూత్ వన్డే సిరీస్లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. మొత్తం మూడు వన్డేలలో 355 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, వైభవ్ టీమిండియా తరపున అరంగేట్రం చేయడం కష్టమే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
