IND vs ENG: రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరు..? టీమిండియాను వేధిస్తోన్న కొత్త సమస్య
India vs England 2021: ఈ పర్యటనలో టీమిండియాకు చెందిన ఇద్దరు ఓపెనర్లు గాయపడ్డారు. సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. అలాగే గాయం కారణంగా శుభ్మన్ గిల్ మొత్తం సిరీస్కు దూరమయ్యాడు.
Most Read Stories