WCL 2024: 2007 హిస్టరీ రిపీట్.. యూవీ మ్యాజిక్తో డబ్ల్యూసీఎల్ ఫైనల్ చేరిన భారత్
WCL 2024: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ ఇంగ్లండ్లో జరుగుతోంది. ఈ లీగ్లో భారత్, పాకిస్థాన్ జట్లు తమ తమ సెమీఫైనల్ మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నేడు అంటే జులై 13న జరగనుంది. దీంతో డబ్ల్యూసీఎల్లో 2007 టీ20 ప్రపంచకప్ చరిత్రను రెండు దేశాలు పునరావృతం చేశాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
