Team India: టీమిండియా ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఇద్దరు టీ20లు ఆడరు? షాకివ్వనున్న సెలెక్టర్లు
Rohit Sharma - Virat Kohli: ఐర్లాండ్తో జరిగే సిరీస్కు హార్దిక్ పాండ్యా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ రోహిత్, కోహ్లిలను వన్డేలు, టెస్టు మ్యాచ్లకు మాత్రమే పరిగణనలోకి తీసుకుని టీ20 నుంచి పూర్తిగా తప్పించే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
