IPL 2025: ఆర్సీబీ ఓపెనర్లుగా వీరే.. పవర్ ప్లేలో రికార్డుల మోతే.. కోహ్లీతోపాటు ఎవరంటే?
IPL 2025 RCB: IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనర్స్గా బరిలోకి దిగనున్నారు. అయితే, ఈసారి మెగా వేలం ద్వారా డుప్లెసిస్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగడం ఖాయం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
