IPL 2026: రెండు మ్యాచ్లు.. రెండు మోసాలు.. కాటేరమ్మ కొడుకులపై పగ పట్టేశారుగా.!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచ్లలో వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్సీబీతో జరిగిన పోరులో హెన్రిచ్ క్లాసెన్, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్లను టీవీ అంపైర్ అవుట్గా ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
