కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా రూ. 20 కోట్లు ముట్టజెప్పింది..
ఈ మ్యాచ్లో చివర్లో ముంబై తడబడటానికి.. హైదరాబాద్ గెలవడానికి.. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్సే కారణమని తెలుస్తోంది. ముంబైని ట్రాప్ చేసి.. టోర్నీలో మొదటి విజయాన్ని అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి.. కమిన్స్ డెత్ ఓవర్లలో ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టర్లను ఎలా కంట్రోల్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందామా..
Most Read Stories