AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: విజేతకు దక్కనున్న ప్రైజ్ మనీ ఇదే.. టీమిండియాకు ఎంత అందనుందంటే?

నవంబర్ 13న పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏదైనా ఒక జట్టు రూ.13 కోట్లు అందుకోనుంది.

Venkata Chari
|

Updated on: Nov 12, 2022 | 3:59 PM

Share
నవంబర్ 13న టీ20 వరల్డ్‌కప్‌లో చివరి మ్యాచ్‌ పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఇరు జట్లు మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్‌బోర్న్‌ మైదానంలో ట్రోఫీ కోసం తలపడనున్నాయి.

నవంబర్ 13న టీ20 వరల్డ్‌కప్‌లో చివరి మ్యాచ్‌ పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఇరు జట్లు మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్‌బోర్న్‌ మైదానంలో ట్రోఫీ కోసం తలపడనున్నాయి.

1 / 5
పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు టైటిల్‌పై కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.13 కోట్లు అందనున్నాయి.

పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు టైటిల్‌పై కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.13 కోట్లు అందనున్నాయి.

2 / 5
ఈసారి టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 45.68 కోట్లు. ఇది గత టీ20 ప్రపంచకప్‌తో సమానం.

ఈసారి టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 45.68 కోట్లు. ఇది గత టీ20 ప్రపంచకప్‌తో సమానం.

3 / 5
టైటిల్ గెలిచిన జట్టుకు ఇందులో రూ.13.05 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. కాగా రన్నరప్ జట్టుకు సగం అంటే రూ.6.52 కోట్లు దక్కనున్నాయి.

టైటిల్ గెలిచిన జట్టుకు ఇందులో రూ.13.05 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. కాగా రన్నరప్ జట్టుకు సగం అంటే రూ.6.52 కోట్లు దక్కనున్నాయి.

4 / 5
మరోవైపు సెమీ ఫైనల్‌లో ఓడిన జట్లు అంటే భారత్, న్యూజిలాండ్‌లకు తలో రూ.32.63 లక్షలు లభిస్తాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మరోవైపు సెమీ ఫైనల్‌లో ఓడిన జట్లు అంటే భారత్, న్యూజిలాండ్‌లకు తలో రూ.32.63 లక్షలు లభిస్తాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..