IPL 2021: జట్టులోకి డేవిడ్ భాయ్ రీ-ఎంట్రీ.. ఢిల్లీతో పోరుకు సన్రైజర్స్ రె’ఢీ’.. ఫ్యాన్స్కు మజా.!
ఐపీఎల్ సెకండాఫ్లో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ రీ-ఎంట్రీ ఇవ్వనుండగా.. ఢిల్లీ జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేయనున్నాడు. మరి రెండు జట్ల అంచనా ఎలా ఉందో చూసేద్దాం పదండి.!
Most Read Stories