IND vs BAN: పాక్కు చెమటలు పట్టించాడు.. కట్చేస్తే.. భారత్కు ముచ్చెమటలు పట్టిస్తానంటూ సిగ్నల్
Team India: టీం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. పాకిస్థాన్ చేతిలో ఓడిన తర్వాత బంగ్లాదేశ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాకిస్థాన్ను వెన్నుపోటు పొడిచిన బంగ్లాదేశ్ బౌలర్ భారత జట్టుపై కీలక ప్రకటన చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
