Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ.. వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర
Smriti Mandhana Achieves 4000 ODI Runs: ఐర్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధాన 29 బంతుల్లో 41 పరుగులు చేసి వన్డే క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసింది. వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేసిన మంధాన అతి తక్కువ ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి మహిళా బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
