అశ్విన్ నుంచి పుజారా వరకు.. స్పెషల్ రికార్డులపై కన్నేసిన ముగ్గురు ప్లేయర్లు.. 22 ఏళ్లుగా టీమిండియాకు తిరుగేలేదుగా..
భారత్, బంగ్లాదేశ్ మధ్య గత 22 ఏళ్లలో ఇప్పటి వరకు 11 టెస్టులు జరగ్గా, అందులో భారత్ 9 గెలిచి, 2 డ్రా అయ్యాయి. అంటే బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఏ టెస్టులోనూ విజయం సాధించలేదు.
Most Read Stories