Team India: సెంచరీల కోసం కాదు.. దేశం కోసమే ఆడతాడు: హిట్మ్యాన్పై గంభీర్ ప్రశంసలు.. ఫైరవుతోన్న కోహ్లీ ఫ్యాన్స్..
రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ, సెంచరీలను అంతగా పట్టించుకోడు. అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు.ప్రస్తుత ప్రపంచకప్లో రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాగే దూసుకపోవాలని తెలిపాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
