AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: పాకిస్తాన్‌లోనే ఆసియా కప్‌.. భారత్‌ విషయంలో ఏసీసీ తీసుకున్న నిర్ణయం ఇదే..

ఆసియా కప్‌-2023 టోర్నమెంట్‌కు ఈ సారి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌-2023 టోర్నీ పాక్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏసీసీ గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది..

Srilakshmi C
|

Updated on: Mar 24, 2023 | 7:11 PM

Share
ఆసియా కప్‌-2023 టోర్నమెంట్‌కు ఈ సారి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌-2023 టోర్నీ పాక్‌లో ప్రారంభంకానుంది.

ఆసియా కప్‌-2023 టోర్నమెంట్‌కు ఈ సారి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌-2023 టోర్నీ పాక్‌లో ప్రారంభంకానుంది.

1 / 5
ఆసియా కప్‌-2023 పాకిస్తాన్‌లో జరగనుండటంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది.

ఆసియా కప్‌-2023 పాకిస్తాన్‌లో జరగనుండటంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది.

2 / 5
ఐతే తొలుత ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) భావించినప్పటికీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఆసియా కప్‌ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని తెగేసి చెప్పింది.

ఐతే తొలుత ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) భావించినప్పటికీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఆసియా కప్‌ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని తెగేసి చెప్పింది.

3 / 5
దీంతో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. టీమిండియా ఆసియా కప్‌ ఆడేలా, అలాగే టోర్నీ పాకిస్తాన్‌లోనే జరిగేలా ఏసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లను మాత్రం ఒమన్‌, యూఏఈ, ఇంగ్లండ్‌, శ్రీలంక దేశాల్లో ఏదైనా ఒక తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీంతో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. టీమిండియా ఆసియా కప్‌ ఆడేలా, అలాగే టోర్నీ పాకిస్తాన్‌లోనే జరిగేలా ఏసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లను మాత్రం ఒమన్‌, యూఏఈ, ఇంగ్లండ్‌, శ్రీలంక దేశాల్లో ఏదైనా ఒక తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

4 / 5
టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్తు బుక్‌ చేసుకుంటే.. ఫైనల్‌ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్తు బుక్‌ చేసుకుంటే.. ఫైనల్‌ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?