Sobhita Dhulipala:తమిళనాడులో అక్కినేని కోడలు.. విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న శోభిత.. ఫొటోస్ ఇదిగో
అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించడంలేదు శోభిత దూళిపాళ్ల. అందుకే వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్ల, టూర్లు అంటూ దేశమంతా చుట్టేస్తోంది. తాజాగా ఈ అందాల తార తమిళనాడు లో సందడి చేసింది. అనంతరం అక్కడ సరదాగా గడిపిన మధుర క్షణాలను ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6