క్రేజీ న్యూస్.. మహేష్ పవన్ కాంబో.. ప్రభాస్ తప్పుకోవడంతో.. రెచ్చిపోతున్న యంగ్ హీరోలు
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో వస్తుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా కథ పరంగా నేపథ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే ఈ కథను ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ పవర్ ఫుల్ వాయిస్ కోసం త్రివిక్రమ్ చూస్తున్నట్లు తెలుస్తుంది. దానికోసం పవన్ కళ్యాణ్ను అడిగారని ప్రచారం జరుగుతుంది. పవన్ అయితే ఈ వాయిస్ బాగా సూట్ అవుతుందని మేకర్స్ నమ్మకం. గతంలో పవన్ జల్సా కోసం మహేష్ వాయిస్ అందించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
