UPI: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భారత యూపీఐ సేవలు.. మరో రెండు దేశాల్లో ప్రారంభం!
భారతదేశం యూపీఐ ప్రపంచ వ్యాప్తంగా తన పరిధి మరింతగా విస్తరిస్తోంది. ఇటీవల ఈఫిల్ టవర్లో UPIని ఉపయోగించిన తర్వాత మరో 2 దేశాలతో భారతదేశం డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక, మారిషస్లకు ఫిబ్రవరి 12న యూపీఐ సేవను ప్రారంభించనున్నారు. దీనితో పాటు, యూపీఐ, రూపే కనెక్టివిటీ ఈ రెండు దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. యూఐపీఐని గ్లోబల్గా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
