Infosys Foundation: కరోనాపై పోరుకు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం.. 100 కోట్ల విరాళం

కరోనా మహమ్మారితో దేశమంతా అతలాకుతలం అవుతోంది. గత ఏడాదిగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో దేశం ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ కరోనా కష్టకాలంలో ..

|

Updated on: May 12, 2021 | 6:20 AM

కరోనా మహమ్మారితో దేశమంతా అతలాకుతలం అవుతోంది. గత ఏడాదిగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో దేశం ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ కరోనా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఎంతో మంది సాయం చేస్తున్నారు.

కరోనా మహమ్మారితో దేశమంతా అతలాకుతలం అవుతోంది. గత ఏడాదిగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో దేశం ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ కరోనా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఎంతో మంది సాయం చేస్తున్నారు.

1 / 3
ఈ కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీలు విరాళాలు అందించి సాయపడుతున్నాయి.  ఇక ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మరోసారి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరుకు తమవంతు సాయంగా కర్ణాటక రాష్ట్రానికి రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి ప్రకటించారు. గత ఏడాది కరోనా కాలంలో ఇన్ఫోసిస్‌ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది.

ఈ కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీలు విరాళాలు అందించి సాయపడుతున్నాయి. ఇక ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మరోసారి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరుకు తమవంతు సాయంగా కర్ణాటక రాష్ట్రానికి రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి ప్రకటించారు. గత ఏడాది కరోనా కాలంలో ఇన్ఫోసిస్‌ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది.

2 / 3
కాగా.. అప్పట్లో దానిని బెంగళూరు నగరానికే పరిమితం చేశారు. అయితే ఈసారి 100 కోట్ల రూపాయలను ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇతరత్రా ఔషధాల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని తెలిపారు.

కాగా.. అప్పట్లో దానిని బెంగళూరు నగరానికే పరిమితం చేశారు. అయితే ఈసారి 100 కోట్ల రూపాయలను ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇతరత్రా ఔషధాల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని తెలిపారు.

3 / 3
Follow us
Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ
తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ
భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా..
భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా..
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర