Indian Railways: దేశంలో ఏ రైలు నుంచి అత్యధిక ఆదాయం వస్తుందో తెలుసా?
భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ను కలిగి ఉంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 13452 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, మెయిల్ ఎక్స్ప్రెస్ వంటి సూపర్ఫాస్ట్ రైళ్లు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
