తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం కావాలా? అయితే ఈ సూపర్ స్కీమ్ మీకోసమే!
ప్రస్తుత తపాలా కార్యాలయాలు చిన్న బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. ఇండియా పోస్ట్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం మధ్యతరగతి కుటుంబాలకు స్థిరమైన పొదుపు సాధనంగా మారింది. కేవలం రూ.100తో ప్రారంభించి, సుమారు 6.7 శాతం వార్షిక వడ్డీ రేటుతో, ప్రభుత్వ భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
