Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నానం చేయడానికి ముందు ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే అలా తగ్గకుండా ఉండాలటే తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. అయితే స్నానం చేయడానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి మెరిసే చర్మం మీ సొంతం. ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది.

Phani CH

|

Updated on: Jun 24, 2024 | 10:47 PM


ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే అలా తగ్గకుండా ఉండాలటే తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. అయితే స్నానం చేయడానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి మెరిసే చర్మం మీ సొంతం.

ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే అలా తగ్గకుండా ఉండాలటే తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. అయితే స్నానం చేయడానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి మెరిసే చర్మం మీ సొంతం.

1 / 5
ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం  అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది.

ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది.

2 / 5
నిమ్మరసం: స్నానం చేసే ముందు... ఆ నీటిలో నిమ్మ రసం పిండుకోవాలి.  ఆ తర్వాత.. ఆ నీటితో  స్నానం చేయాలి.  ఇలా రెగ్యులర్ గా.. నిమ్మరసం పిండిన నీటితో స్నానం చేయడం వల్ల.. చర్మం బాగా శుభ్రపడి.. మెరుస్తూ కనిపిస్తుందట. .

నిమ్మరసం: స్నానం చేసే ముందు... ఆ నీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. ఆ తర్వాత.. ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా.. నిమ్మరసం పిండిన నీటితో స్నానం చేయడం వల్ల.. చర్మం బాగా శుభ్రపడి.. మెరుస్తూ కనిపిస్తుందట. .

3 / 5
ముల్తానీ మట్టి: ముల్తానీ మిట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంలో మెరుపును పెంచడంలో ఉపయోగపడతాయి. స్నానానికి ముందు ముల్తానీ మిట్టిని చర్మానికి పట్టించి, ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా కడిగి స్నానం చేయాలి.

ముల్తానీ మట్టి: ముల్తానీ మిట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంలో మెరుపును పెంచడంలో ఉపయోగపడతాయి. స్నానానికి ముందు ముల్తానీ మిట్టిని చర్మానికి పట్టించి, ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా కడిగి స్నానం చేయాలి.

4 / 5
చందనం: మహిళలు  గంధపు పొడిని ఉపయోగించి ముఖం మెరిసేలా చేయవచ్చు. గంధంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి గంధం చర్మానికి మేలు చేస్తుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి చందనం ఉపయోగపడుతుంది.

చందనం: మహిళలు గంధపు పొడిని ఉపయోగించి ముఖం మెరిసేలా చేయవచ్చు. గంధంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి గంధం చర్మానికి మేలు చేస్తుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి చందనం ఉపయోగపడుతుంది.

5 / 5
Follow us