Dangerous Food: పప్పు కూరతో క్యాన్సర్ ప్రమాదం.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి రసాయన రంగులు కలిపిన పప్పులను కందిపప్పులో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పప్పులు చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తాయని, వీటిని వినియోగదారులు కొనేందుకు అధికంగా ఇష్టపడుతున్నారని తాజా పరిశోధనలో తేలింది. కానీ ఇలా రసాయనాలు కలిపిన పప్పును తీసుకోవడం వల్ల ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
