AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Population: భారీగా తగ్గనున్న చైనా జనాభా.. 2100 నాటికి భారత జనాభా ఎంతకు చేరనుందంటే..

వరల్డ్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ ప్రపంచ జనాభౄకు సంబంధించి ఆసక్తికరమైన గణంకాలను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం 2100 నాటికి ప్రపంచంలో ఏయే దేశాల్లో ఎంత జనాభా ఉండనుందన్న వివరాలను వెల్లడించారు. ఈ సంస్థ అంచనా ప్రకారం వచ్చే 77 ఏళ్లలో భారత జనాభా ఎంతకు చేరనుందంటే..

Narender Vaitla
|

Updated on: Jun 13, 2023 | 1:20 PM

Share
భారత్‌లో జనాభా సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే చైనాను దాటేసి అగ్ర స్థానంలోకి చేరుకుంది భారత్‌. ఓవైపు జనాభాలో ఇండియా దూసుకుపోతుంటే, మరోవైపు చైనా మాత్రం తగ్గిపోతోంది. క్రమంగా చైనా జనాభా తగ్గుముఖం పడుతోంది.

భారత్‌లో జనాభా సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే చైనాను దాటేసి అగ్ర స్థానంలోకి చేరుకుంది భారత్‌. ఓవైపు జనాభాలో ఇండియా దూసుకుపోతుంటే, మరోవైపు చైనా మాత్రం తగ్గిపోతోంది. క్రమంగా చైనా జనాభా తగ్గుముఖం పడుతోంది.

1 / 5
ఈ నేపథ్యంలోనే వరల్డ్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ 2100 నాటికి ప్రపంచ జనాభా ఎలా ఉండనుందన్న దానిపై కొన్ని గణంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్‌ ప్రపంచలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుండగా. చైనా రెండో స్థానంలో నిలవనుంది.

ఈ నేపథ్యంలోనే వరల్డ్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ 2100 నాటికి ప్రపంచ జనాభా ఎలా ఉండనుందన్న దానిపై కొన్ని గణంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్‌ ప్రపంచలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుండగా. చైనా రెండో స్థానంలో నిలవనుంది.

2 / 5
అయితే ఈ రెండు దేశాల మధ్య వ్యత్యాసం భారీగా ఉండనుంది. 2100 నాటికి భారత జనాభా 1,533 మిలియన్లకు చేరుతుండగా, చైనా జనాభా మాత్రం 771 మిలియన్ల వద్ద ఉండనున్నట్లు తెలిపారు.

అయితే ఈ రెండు దేశాల మధ్య వ్యత్యాసం భారీగా ఉండనుంది. 2100 నాటికి భారత జనాభా 1,533 మిలియన్లకు చేరుతుండగా, చైనా జనాభా మాత్రం 771 మిలియన్ల వద్ద ఉండనున్నట్లు తెలిపారు.

3 / 5
ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే మూడో దేశంగా 546 మిలియన్లతో నైజీరియా నిలవనుంది. తర్వాతి స్థానంలో 487 మిలియన్ల జనాభాతో పాకిస్థాన్‌ ఉండనుంది.

ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే మూడో దేశంగా 546 మిలియన్లతో నైజీరియా నిలవనుంది. తర్వాతి స్థానంలో 487 మిలియన్ల జనాభాతో పాకిస్థాన్‌ ఉండనుంది.

4 / 5
431 మిలియన్ల జనాభాతో రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో అత్యధిక జనాభా ఉండనున్న 4వ స్థానంలో ఉండనుంది. ఇక అగ్ర రాజ్యం అమెరికా సైతం జనాభాలో దూసుకుపోనుంది. 394 మిలియన్ల మందితో 5వ స్థానంలో ఉండనుంది. ఇక 2100 నాటికి ప్రపంచ జనాభా 10.35 బిలియన్లకు చేరుకోనుంది.

431 మిలియన్ల జనాభాతో రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో అత్యధిక జనాభా ఉండనున్న 4వ స్థానంలో ఉండనుంది. ఇక అగ్ర రాజ్యం అమెరికా సైతం జనాభాలో దూసుకుపోనుంది. 394 మిలియన్ల మందితో 5వ స్థానంలో ఉండనుంది. ఇక 2100 నాటికి ప్రపంచ జనాభా 10.35 బిలియన్లకు చేరుకోనుంది.

5 / 5
Follow Us
వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌పై హైదరాబాద్ పోలీస్ అలర్ట్..!
వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌పై హైదరాబాద్ పోలీస్ అలర్ట్..!
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
కావ్య మారన్ వర్సెస్ అంబానీ.. కొత్త టీమ్ కోసం ఐపీఎల్ దిగ్గజాల పోటీ
కావ్య మారన్ వర్సెస్ అంబానీ.. కొత్త టీమ్ కోసం ఐపీఎల్ దిగ్గజాల పోటీ
ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!
ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!
నాన్నకు ప్రేమతో.. త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు..
నాన్నకు ప్రేమతో.. త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు..
డిపాజిట్లు, EMIలపై RBI నిర్ణయాల ప్రభావమెంత
డిపాజిట్లు, EMIలపై RBI నిర్ణయాల ప్రభావమెంత
35 ఏళ్ల క్రితంనాటి కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి 3 ఏళ్లు జైలు శిక్ష.
35 ఏళ్ల క్రితంనాటి కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి 3 ఏళ్లు జైలు శిక్ష.
సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురుచూపులు.. EAPCET 2026 ఫలితాలకు బ్రేక్
సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురుచూపులు.. EAPCET 2026 ఫలితాలకు బ్రేక్
ఆ సినిమా చేసి తప్పు చేశా.. నాకు నచ్చలేదు..
ఆ సినిమా చేసి తప్పు చేశా.. నాకు నచ్చలేదు..
దేశంలోని ఈ రాష్ట్రాల్లో అత్యధిక పాములు..! పర్యాటకులూ బీ కేర్‌ఫుల్
దేశంలోని ఈ రాష్ట్రాల్లో అత్యధిక పాములు..! పర్యాటకులూ బీ కేర్‌ఫుల్