Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా కలకలం.. మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. లేదంటే ఫైన్.. నేటినుంచి అమల్లోకి

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో స్టాలిన్ సర్కార్ ప్రమత్తమైన.. చర్యలు చేపట్టింది. నేటి నుంచి మాస్కులు తప్పని సరి చేసింది. లేదంటే జరిమానా విధించనుంది.

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా కలకలం.. మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. లేదంటే ఫైన్.. నేటినుంచి అమల్లోకి
Tamilanadu Corona Virus
Follow us

|

Updated on: Jun 27, 2022 | 10:03 AM

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఈ రాష్ట్రం నుంచి కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

అంతేకాదు నేటి నుంచి మాస్క్ తప్పనిసరి చేసింది. తప్పని సరిగా కరోనా ఆంక్షలు అమలు చేయాలంటూ పేర్కొంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటంలో ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నందున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో  కేసులు పెరుగుతున్నాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్-19 నిబంధనలను పాటించని వారి నుంచి తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 ప్రకారం జరిమానాలు వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలు మాస్క్ ధరించకపోయినా ..  సామాజిక దూరం పాటించకపోయిన జరిమానా విధించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. మరోవైపు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలను పెంచాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు సీఎం స్టాలిన్. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేలా అన్ని జిల్లాలో వైద్య పరీక్షలను పెంచాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు కరోనా కేసులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సీఎం స్టాలిన్ కోరారు.

ఆదివారం రోజున 1,472 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో తమిళనాడులో రోజువారీ కరోనా కేసులు 34,68,344కి  చేరాయి. మరణాల సంఖ్య 38,026గా ఉంది. గత 24 గంటల్లో  కరోనా మరణాలు నమోదు కాలేదని మెడికల్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో 691 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. దీంతో  మొత్తం కోలుకున్నవారి సంఖ్య 34,22,860కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా  7,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చెన్నైలో అత్యధికంగా 624 కేసులు నమోదయ్యాయి. అనంతరం చెంగల్‌పేట 241, కోయంబత్తూరు 104 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..