AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది.  మంచు చరియలు విరిగిపడటం వల్ల  ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది.

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2021 | 2:00 PM

Share

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది.  మంచు చరియలు విరిగిపడటం వల్ల  ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. ఈ ఘటనలో 100 నుంచి 150 మంది మరణించి ఉంటారని ఉత్తరాఖండ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్​ వెల్లడించారు

ఆకస్మిక వరద కారణంగా చమోలీ జిల్లా రైనీ గ్రామంలోని తపోవన్‌ ప్రాంతం వద్ద ఉన్న రిషిగంగా పవర్‌ ప్రాజెక్టులోకి నీరు ప్రవేశించి దెబ్బతింది. రైనీ గ్రామంలో ఉన్న ఓ ఆనకట్ట కూడా ధ్వంసమైంది. ఈ డ్యామ్‌ దిగువన అనేక మంది లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తుంటారని తెలిపిన అధికారులు..వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక జిల్లా కలెక్టర్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్​ ఘటన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అడిగి తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఐటీబీపీ, ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీలతో చర్చించారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు సాగుతున్నట్లు వెల్లడించారు షా.

Also Read:

Uttarakhand’s Chamoli Glacier burst LIVE: ఉత్తరాఖండ్‌లో వరద కలకలం.. విరిగిపడ్డ కొండచరియలు.. గ్రామం జలసమాధి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత