Rahul Gandhi Turned Chefs: కొత్త అవతారం ఎత్తి గరిట పట్టిన రాహుల్ .. ఓట్ల కోసం పాట్లు..

ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే రాజకీయ నేతలు ఎన్ని సిత్రాలైన చేస్తారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ స్టేజ్ కైనా వెళ్తరు ఏ పనైనా చేస్తారు.. గతంలో పిల్లలకి స్నానం చేయించడం.. కూరగాయలు మోయడం..

Rahul Gandhi Turned Chefs: కొత్త అవతారం ఎత్తి గరిట పట్టిన రాహుల్ .. ఓట్ల కోసం పాట్లు..
Follow us

|

Updated on: Jan 31, 2021 | 8:01 AM

Rahul Gandhi Turned Chefs: ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే రాజకీయ నేతలు ఎన్ని సిత్రాలైన చేయిస్తాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ స్టేజ్ కైనా వెళ్లారు.. గతంలో పిల్లలకీ స్నానము చేయించడం.. కూరగాయలు మోయడం వంటి రాజకీయ నేతలను చూశాం.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గరిటె పట్టారు. పుట్టగొడుగు బిర్యానీ కూడా చేశారు.. మరి ఈ చిత్రం ఎక్కడ జరిగిందో తెలుసా..!

ఇటీవల తమిళనాడు పర్యటన నిమిత్తం వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలోకి కళా పోషణను బయటకు తీశాడు. పాకశాస్త్రంలో పరీక్షించుకున్నారు. విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌ యూట్యూబ్‌లో టీమ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సరదాగా వారితో కలిసి గరిటతిప్పారు. ఆ తర్వాత మష్‌రూమ్ బిర్యానీని స్థానికులతో కలిసి భోజనం చేశారు. తమిళంలో వారికి కితాబిచ్చారు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జనవరి 29 న ఈ వీడియో పోస్ట్ చేయగా.. గంటల వ్యవధిలోనే లక్షల మంది చూశారు. వాళ్లు తయారు చేసిన బిర్యానీ చూస్తుంటేనే నోరూరిస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ సంభాషణ అదనపు ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, వారికి ఆయన అరుదైన అవకాశం కూడా కల్పించబోతుండటం విశేషం. ఓవైపు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండాలని డిసైడ్ అయ్యారు. ప్రజలతో సాధ్యమైనంతవరకు దగ్గరకావడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? గ్రీన్ సిటీ కోసం ఫుట్ పాత్ మీద వృద్ధులను ట్రక్కులో తీసుకెళ్లి..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??