Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: యుద్ధంపై ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు..

ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ విద్యార్ధులపై దాడి అంశంపై చర్చించారు. భారతీయ విద్యార్ధులకు కాపాడేందుకు ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు..

Russia Ukraine War: యుద్ధంపై ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు..
Pm Narendra Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 28, 2022 | 11:58 AM

ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi ) కేంద్ర మంత్రులతో(Union Ministers) అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ విద్యార్ధులపై(Indian Students) దాడి అంశంపై చర్చించారు. భారతీయ విద్యార్ధులకు కాపాడేందుకు ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లాలని నిర్ణయించారు. విద్యార్ధుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని కేంద్ర మంత్రుల్ని ఆదేశించారు. ప్రధాని మోడీ ఆదేశాలతో.. రుమేనియా, హంగేరీ, పోలాండ్‌‌ దేశాలకు కేంద్రమంత్రులు వెళ్లనున్నారు. ఆపరేషన్‌ గంగ పేరుతో… ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొచ్చే పనిలో మరింత వేగం పెంచాలని మంత్రులను ఆదేశించారు. మిగిలిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉన్న సమస్యలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా స్వదేశానికి తీసుకొచ్చారు.

మిగిలిన వారిని తరలించాల్సి ఉన్నది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పునిత్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ఇప్పటికే ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

చిక్కుకున్న భారతీయులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు కూడా పంపిచనున్నారు. ఈ మంత్రుల జాబితాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజు కూడా ఉన్నారని సమాచారం. వారు పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్‌లను సందర్శించవచ్చు.

 ఉక్రెయిన్‌లో మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు తెలిపింది. వీరిలో 16,000 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని త్వరగా రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

రష్యాతో కొనసాగుతున్న భారతీయ విద్యార్థుల విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 249 మంది భారతీయులతో బుకారెస్ట్ నుంచి ఐదవ విమానం సోమవారం ఉదయం ఆపరేషన్ గంగా కింద ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో ఆయనకు అధికారులు, బంధువులు స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకున్న విద్యార్థులు వివిధ రాష్ట్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు.ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా ఉక్రెయిన్ నుండి భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారని, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని చెప్పండి.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: రణ రంగంలో కీలక మలుపు.. ఓ వైపు చర్చలు.. మరో వైపు హెచ్చరికలు..

Health Tips: అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 చిట్కాలతో చెక్ పెట్టండి..

అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?
యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?