PM Kisan Samman Nidhi Yojana: అన్నదాతలకు గుడ్‏న్యూస్.. ఈరోజే అకౌంట్లోకి డబ్బులు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

పీఎం కిసాన్ స్క్రీమ్ 13వ విడత నగదును ఈరోజు సోమవారం 8 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16,800 కోట్ల మొత్తాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రైతులకు

PM Kisan Samman Nidhi Yojana: అన్నదాతలకు గుడ్‏న్యూస్.. ఈరోజే అకౌంట్లోకి డబ్బులు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ సరైన సమాచారాన్ని పూరించలేకపోతే డబ్బు నిలిచిపోతుంది. మీరు నింపిన సమాచారం సరైనదా కాదా అని తెలుసుకోవడానికి, pmkisan.gov.in ని సందర్శించండి. ఈ సమాచారం తప్పు అయితే వెంటనే సరిదిద్దండి.
Follow us

|

Updated on: Feb 27, 2023 | 6:40 AM

రైతులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా దేశంలోని కోట్లాది మంది రైతుల నిరీక్షణకు నేటితో తెరపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్క్రీమ్ కింద అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నానున్నాయి. పీఎం కిసాన్ స్క్రీమ్ 13వ విడత నగదును ఈరోజు సోమవారం 8 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16,800 కోట్ల మొత్తాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2000 చొప్పున అందించనున్నారు. ఏడాదిలో మూడు విడతలుగా సంవత్సరానికి రూ. 6వేలు అందిస్తుంది ప్రభుత్వం. ఈ పథకాన్ని 2019లో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం.

సోమవారం కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బెలగావి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 13వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ లబ్దిదారులతో సహా సుమారు లక్ష మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనాలు. ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా హాజరుకానున్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్క్రీమ్ పథకంలో భాగంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2.25 లక్షల కోట్లు పంపిణీ చేసింది. ఇందులో కోవిడ్-19 కాలంలో రైతులకు అనేక విడతలుగా రూ.1.75 లక్షల కోట్లు అందించారు.

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా https://pmkisan.gov.inకి లాగిన్ కావాలి.

2. ఆ తర్వాత ‘ఫార్నర్ కార్నర్ ‘పై క్లిక్ చేయాలి.

3. ‘ఫార్నర్ కార్నర్ ‘లో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి.

4. అనంతరం మీ రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామాన్ని సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.

5. ఆ తర్వాత ‘గెట్ రిపోర్ట్’ పై క్లిక్ చేయాలి.

6. అనంతరం అన్ని వివరాలతో లబ్దిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.

Latest Articles
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..