Local Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్థిక రాజధానిలో లోకల్ ట్రైన్ సర్వీసులు.. కానీ అనుమతి మాత్రం..

Mumbai Local Trains: కరోనావైరస్ ప్రారంభం నాటినుంచి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఎన్నో రంగాలు దీని బారిన పడి విలవిలలాడాయి. రవాణా రంగం

Local Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్థిక రాజధానిలో లోకల్ ట్రైన్ సర్వీసులు.. కానీ అనుమతి మాత్రం..
Mumbai Local Trains
Follow us

|

Updated on: Aug 09, 2021 | 9:10 AM

Mumbai Local Trains: కరోనావైరస్ ప్రారంభం నాటినుంచి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఎన్నో రంగాలు దీని బారిన పడి విలవిలలాడాయి. రవాణా రంగం కూడా పూర్తిగా దెబ్బతింది. అయితే.. సెకండ్ వేవ్ అనంతరం పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రాజధాని ముంబై మహా నగరంలో ఈ నెల 15వ తేదీ నుంచి లోకల్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. అయితే.. షరతులతో ప్రయాణికులను అనుమతించనున్నట్లు ఆయన వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారికే లోకల్ రైళ్లలో అనుమతించనున్నట్లు స్పష్టంచేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ముంబైలో ఏప్రిల్‌ నుంచి సాధారణ ప్రయాణికుల సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే లోకల్ ట్రైన్స్‌లోకి అనుమితుస్తున్నారు. ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు తప్పనిసరిగా రెండో మోతాదు తీసుకున్న వారికే అనుమతి ఉంటుందంటూ రైల్వే అధికారులు, బీఎంసీ అధికారులు తెలిపారు.

ఈ మేరకు యాప్‌ను సైతం రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దీనిని సోమవారం విడుదల చేయనున్నారు. లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించే వారు యాప్‌లో టీకా.. వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు లేని వారి కోసం.. స్థానిక మున్సిపల్ వార్డు కార్యాలయాలు, సబర్బన్ రైల్వే స్టేషన్లలో పాస్ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించనున్నారు. కాగా.. సోమవారం జరిగే కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం అనంతరం మాల్స్‌, రెస్టారెంట్లతో పాటు పలు సడలింపులు ఇవ్వనున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా నియమాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెకండ్‌ వేవ్‌ నుంచి ఇంకా పూర్తిగా భయటపడలేదని, థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచిఉందని.. జాగ్రత్తగా ఉండాలంటూ రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Also Read:

KFC Chicken: అక్కడ చికెన్‌ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? మీకు ఇలాంటి ఉడికిఉడకని పీస్‌లు కూడా రావొచ్చు..

Viral Video: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు