Ghulam Nabi Azad: మోదీని ప్రశంసిస్తారా..? గులాంనబీ ఆజాద్‌పై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం.. దిష్టిబొమ్మ దగ్ధం..

Jammu Congress workers - Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం న‌బీ ఆజాద్ దిష్టి బొమ్మను జమ్మూ కాశ్మీర్ ఆపార్టీ కార్యకర్తలు ద‌గ్ధం చేశారు. జ‌మ్మూలో ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు..

Ghulam Nabi Azad: మోదీని ప్రశంసిస్తారా..? గులాంనబీ ఆజాద్‌పై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం.. దిష్టిబొమ్మ దగ్ధం..
Follow us

|

Updated on: Mar 02, 2021 | 1:43 PM

Jammu Congress workers – Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం న‌బీ ఆజాద్ దిష్టి బొమ్మను జమ్మూ కాశ్మీర్ ఆపార్టీ కార్యకర్తలు ద‌గ్ధం చేశారు. జ‌మ్మూలో ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇటీవ‌లనే రాజ్యసభ నుంచి గులాం న‌బీ ఆజాద్ పదవీ విరమణ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజాద్‌ చేసిన సేవలను గుర్తిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆజాద్ జమ్మూలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేత‌లంతా గులాం న‌బీ ఆజాద్‌కు స‌న్మానం సైతం చేశారు. ఈ సందర్భంగా మోదీపై గులాం న‌బీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు.

అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి ప‌ద‌విలో ఉన్న ఆజాద్ ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం ప‌ట్ల నిరసన వ్యక్తమవుతోంది. గులాం న‌బీ ఆజాద్ తీరును ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు మంగళవారం జ‌మ్మూలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీతో ఆజాద్ దోస్తీ క‌ట్టి ప్రశంసిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిలో భాగంగా ఆయన డీడీసీ ఎన్నిక‌ల ప్రచారానికి కూడా కాశ్మీర్‌కు రాలేద‌ని, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన సమయంలో మోదీని ప్రశంసిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. గులాం న‌బీ ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క‌శ్మీరీలు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం పట్ల ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

సోమవారం జ‌మ్ములో మాట్లాడిన గులాంనబీ ఆజాద్ దేశంలోని చాలా మంది నాయ‌కుల‌ంటే తనకిష్టమని తెలిపారు. తాను ఓ గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చి జాతీయ‌స్థాయి నేత‌గా ఎద‌గ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వంగా అనిపిస్తుంద‌న్నారు. మ‌న దేశ ప్రధాని మోదీ కూడా గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చారని.. ఆయన రాజ‌కీయాల్లోకి రాకముందు టీ అమ్మేవారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడారు.

Also Read:

అస్సాంలోని తేయాకు తోటల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, కార్మికుల మధ్య తానూ’కార్మికురాలై ‘

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు