AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణీకులకు రైల్వే శాఖ షాక్.. ప్లాట్‌ఫార్మ్ టికెట్లు భారీగా పెంపు..

Platform Ticket Hiked: రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫార్మ్ టికెట్ల రేట్లను..

Indian Railways: ప్రయాణీకులకు రైల్వే శాఖ షాక్.. ప్లాట్‌ఫార్మ్ టికెట్లు భారీగా పెంపు..
Ravi Kiran
|

Updated on: Mar 05, 2021 | 12:29 PM

Share

Platform Ticket Hiked: రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫార్మ్ టికెట్ల రేట్లను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ప్లాట్‌ఫార్మ్ టికెట్ ధర రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 30కి పెంచింది. అలాగే లోకల్ ట్రైన్స్‌లో కూడా కనీస ఛార్జీని రూ. 30గా నిర్ణయించింది. కరోనా మహమ్మారి సమయంలో అనవసరమైన ప్రయాణాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్లాట్‌ఫార్మ్‌పై ఎక్కువ మంది జనం గుమిగూడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్లాట్‌ఫార్మ్ టికెట్ల రేట్లను పెంచినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

కాగా, ఛార్జీలు పెంచిన విషయంపై రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. “ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్టేషన్లలో రద్దీని నివారించడానికి రైల్వే శాఖ తీసుకున్న తాత్కాలిక చర్య” అని ప్రకటనలో తెలిపింది. అటు ప్లాట్‌ఫాం టికెట్ ఛార్జీలు మార్చే విషయంలో స్టేషన్ DRMలకు కేంద్ర రైల్వే శాఖ పూర్తి బాధ్యతను అప్పగించింది. ఈ చర్య కొత్తేమి కాదని.. రైల్వే స్టేషన్లలో క్రౌడ్‌ను కంట్రోల్ చేసేందుకు అప్పుడప్పుడూ అమలు చేస్తుంటామని చెప్పుకొచ్చింది.

Also Read:

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!

Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!

తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..