DMM Hospital: ప్రసవ వేదనతో గర్భిణీ మృతి.. తల్లి గర్భంలో శిశువు బతికే ఉందని గుర్తించి ప్రాణం పోసిన వైద్యులు..ఎక్కడంటే

DMM Hospital: శిశువుకు జన్మనివ్వడం అంటే మహిళకు పునర్జన్మ వంటిది అని అంటారు పెద్దలు..  ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ మహిళ పడే ప్రసవ వేదన గురించి ఎంత చెప్పినా..

DMM Hospital: ప్రసవ వేదనతో గర్భిణీ మృతి.. తల్లి గర్భంలో శిశువు బతికే ఉందని గుర్తించి ప్రాణం పోసిన వైద్యులు..ఎక్కడంటే
Dmm Doctors
Follow us

|

Updated on: Nov 11, 2021 | 4:17 PM

DMM Hospital: శిశువుకు జన్మనివ్వడం అంటే మహిళకు పునర్జన్మ వంటిది అని అంటారు పెద్దలు..  ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ మహిళ పడే ప్రసవ వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు కొందరు. అదే సమయంలో డాక్టర్లు నడిచే దేవుళ్ళుగా భావించి కొలుస్తారు. ఈ రెండు సంఘటనలు కలగలిపిన ఓ హృదయ విదారకైనా విచిత్రమైన డెలివరీ ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. నెలలు నిండిన గర్భిణీ ప్రసవ వేదనతో బాధపడుతుంటే.. ఆమెను డెలివరీ నిమిత్తం ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. ఆ మహిళ ఆస్పత్రికి రావడానికి ముందే మరణించిందని వైద్యులు చెప్పారు.  అయితే ఆ మహిళా గర్భంలోని శిశువు బతికే ఉందని గమనించిన వైద్యులు.. వేంటనే ఆపరేషన్ చేసి.. చిన్నారిని బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటక లోని గడగ్ జిల్లాలో నవంబర్ 4వ తేదీన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

గడగ్ జిల్లా రోనా తాలూకా ముషిగేరికి చెందిన అన్నపూర్ణ అబ్బిగేరి నిండు గర్భిణీ.. నవంబర్ 4న ప్రసవ వేదన పడుతుంది. గర్భిణి అన్నపూర్ణ లో బీపీ, మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో మార్గ మధ్యలోనే గర్భిణీ మృతి చెందింది. అయితే DMM మెటర్నిటీ హాస్పిటల్‌లో డాక్టర్ స్కాన్ చేయగా శిశువు గుండె చప్పుడుని గుర్తించారు. పాపా తల్లి గర్భంలో ప్రాణంతో ఇంకా కొట్టుమిట్టాడుతోందని గుర్తించారు. వెంటనే దండప్ప మాన్వి మహిళా, పిల్లల ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కుటుంబీకులతో చర్చించారు. 10 నిమిషాల్లోనే మరణించిన గర్భిణీకి  ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ చేసిన వైద్య బృందం చిన్నారిని సజీవంగా బయటకు తీశారు. నవంబర్ 4న జరిగిన ఈ  అరుదైన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ శిశువు  డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది.  ప్రాణాలతో బయటపడిన పాపపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిశువు రోజురోజుకూ కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనిపై స్పందించిన చిన్నారి తండ్రి తనకు అన్నపూర్ణ తో పెళ్లయి ఏడాది అయిందని చెప్పాడు. ఇప్పుడు నా భార్య పోయింది.  అయితే తన గుర్తుగా ఈ చిన్నారిని ఇచ్చింది అంటూ కన్నీరు పెడుతుంటే.. చూపరులు కూడా కన్నీరు పెడుతున్నారు.

Also Read:  త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు..వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఛాన్స్..

Latest Articles
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..