మనీ లాండరింగ్ కేసులో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అరెస్ట్

ఢిల్ల్లీ అల్లర్ల కేసులో నిందితుడు  ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ని ఈడీ సోమవారం అరెస్టు చేసింది. ఇతనిపై దాఖలైన మనీ  లాండరింగ్ కేసుకు సంబంధించి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి..

మనీ లాండరింగ్ కేసులో  ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2020 | 4:57 PM

ఢిల్ల్లీ అల్లర్ల కేసులో నిందితుడు  ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ని ఈడీ సోమవారం అరెస్టు చేసింది. ఇతనిపై దాఖలైన మనీ  లాండరింగ్ కేసుకు సంబంధించి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. తాహిర్ ని తమకు ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఘర్షణల్లోతాహిర్ హుస్సేన్ ప్రమేయం ఉందని, నిరూపణ అయిన దృష్ట్యా ఇతడిని  తీహార్ జైలుకు తరలించిన సంగతి విదితమే, ఫిబ్రవరి 24,25 తేదీల్లో నాడు సీఏఏ కి వ్యతిరేకంగా నగరంలో పెద్ద ఎత్తున ఘర్షణలు, అల్లర్లు రేగాయి. నిరసనకారులపై హుస్సేన్ తన ఇంటిపైనుంచి రాళ్లు,  పెట్రోలు బాంబులతో దాడి చేసాడని, ఆ ఘటనలో పలువురు గాయపడ్డారని, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి హత్యలో కూడా ఇతని హస్తం ఉందని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇతడిని పాలక ఆప్ పార్టీ సస్పెండ్ చేసింది.

జమాతే తబ్లీఘీ నేత మౌలానా సాద్ తో కూడా తాహిర్ హుస్సేన్ కి లింక్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తబ్లీఘీ పెద్దఎత్తున  విదేశీ నిధులను అక్రమంగా పొందిందని, ఈ వ్యవహారంలో మౌలానా , తాహిర్ హుస్సేన్ చేతులు కలిపారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో ఇతనిపై  మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..