బ్రేకింగ్ : కాల్పులతో మార్మోగుతున్న దండకారణ్యం..

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ సీతగోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకరపోరు జరుగుతోంది. ఈ ఘటపలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని డీఆర్‌జీ అధికారి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. 

బ్రేకింగ్ : కాల్పులతో మార్మోగుతున్న దండకారణ్యం..
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 12:39 PM

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ సీతగోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకరపోరు జరుగుతోంది. ఈ ఘటపలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని డీఆర్‌జీ అధికారి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.