కోవిడ్ సెంటర్ లోకి ఎంటర్, చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే

త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన సుదీప్ రాయ్ బర్మన్ చిక్కుల్లో పడ్డారు. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని,

కోవిడ్ సెంటర్ లోకి ఎంటర్, చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2020 | 11:35 AM

త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన సుదీప్ రాయ్ బర్మన్ చిక్కుల్లో పడ్డారు. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని, అనధికారికంగా కోవిడ్ కేర్  సెంటర్ ని సందర్శించారని ఆయనపై కోర్టు కేసు నమోదయింది. అగర్తల లోని తన నియోజకవర్గంలో ఓ కరోనా రోగి తమ సెంటర్లోని అధ్వాన్న పరిస్థితులపై సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశాడు. అది చూసి న ఈ బీజేపీ ఎమ్మెల్యే పీపీఈ సూట్ ధరించి ఆ కేంద్రాన్ని విజిట్ చేసి కరోనా పేషంట్ల దయనీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ విషయం వెస్ట్ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లడంతో ఆయన తనకు తానుగా సుమోటో కేసు ఫైల్ చేశారు. సుదీప్ రాయ్ ని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ కి వెళ్లాలని ఆదేశించారు. అయితే సుదీప్ ఇందుకు నిరాకరించారు. ఇది దురుద్దేశంతో కూడిన ఉత్తర్వులని అన్నారు. అసలు తనకు మేజిస్ట్రేట్ జారీ చేసిన మెమొరాండం అందక ముందే మొదట మీడియాకు, ఆ తరువాత సోషల్ మీడియాకు ఎలా ఎక్కిందని ప్రశ్నించిన ఆయన.. నేను ఎంచక్కా డాక్టర్ల సలహా, వైద్య అధికారుల సూచన తీసుకునే ఒళ్ళంతా పీపీఈ కిట్ ధరించి ఆ కోవిడ్ సెంటర్లోకి వెళ్లానని, పైగా పేషంట్లకు ఒక మీటర్ దూరం నిలబడి వారి బాధలు విన్నానని అన్నారు.

నేను 14 రోజులపాటు క్వారంటైన్ కి వెళ్లే ప్రసక్తే లేదు అని సుదీప్ కుండబద్దలు కొట్టారు.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు