AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. లోక్‌సభకు అందరూ హాజరవ్వాలని సూచించిన అధిష్టానం..

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ ఈ రోజు జరిగే లోక్‌సభకు హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ..

BJP: బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. లోక్‌సభకు అందరూ హాజరవ్వాలని సూచించిన అధిష్టానం..
Shaik Madar Saheb
|

Updated on: Feb 10, 2021 | 1:19 PM

Share

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. మీరంతా ఈ రోజు జరిగే లోక్‌సభ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ.. తమ పార్టీ ఎంపీలకు మూడు లైన్లతో విప్‌ను జారీచేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఈ రోజు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా ఎంపీలందరూ సభలో ఉండాలంటూ అధిష్ఠానం ఈ విప్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. అయితే ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రసంగించనున్నారు.

Also Read:

ఆజాద్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు

Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!