AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. వారికి 50శాతం రాయితీ కల్పించిన సంస్థ

ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ కలిపిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. వారికి 50శాతం రాయితీ కల్పించిన సంస్థ
Air India
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2020 | 10:48 PM

Share

ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ కలిపిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులకు తమ టికెట్‌ ధరలో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ సౌలభ్యం దేశీయవిమానాలకు మాత్రమే వర్తిస్తుందని నిబంధన పెట్టింది ఎయిర్ ఇండియా. భారత్‌లో నివసిస్తున్న అరవై ఏళ్లకు పైబడిన వారు ఈ ఆఫర్‌కు అర్హులని తెలిపింది. ప్రయాణం చేసే నాటికి వారికి 60 ఏళ్లు ఉండాలని వారు పేర్కొంది.ఈ మేరకు తన వెబ్ సైట్ లో ఓ ప్రకటన విడుదల చేసింది ఎయిర్ ఇండియా. టికెట్ బుక్ చేసుకునే సమయంలో గుర్తింపు కార్డును చూపించి వారి వయసును నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని తెలిపింది. ఒక వేళ తనిఖీల సమయంలో సరైన గుర్తింపు కార్డులను సమర్పించకపోతే పూర్తి టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది ఎయిర్ ఇండియా సంస్థ.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం