రాజస్తాన్ ఎమ్మెల్యేల యోగా…హోటల్లోనే ‘పాగా’ !

రాజస్తాన్ లో సీఎం అశోక్  గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఫైవ్ స్టార్ హోటల్ లో రాచభోగాలు అనుభవిస్తున్నారు. గతవారం సినిమాలు చూస్తూ..

రాజస్తాన్ ఎమ్మెల్యేల యోగా...హోటల్లోనే 'పాగా' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 4:45 PM

రాజస్తాన్ లో సీఎం అశోక్  గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఫైవ్ స్టార్ హోటల్ లో రాచభోగాలు అనుభవిస్తున్నారు. గతవారం సినిమాలు చూస్తూ, బాలీవుడ్ హిందీ చిత్రాల పాటలు పాడుతూ, అంత్యాక్షరి ‘పోటీ’లతో బాటు షెఫ్ ల నించి వంటకాల మెళకువలు తెలుసుకున్న వీరు ఈ వారం మరో ‘అధ్యాయానికి’ తెరలేపారు. ముఖాలకు మాస్కుల ‘బెడద’ లేకుండా ట్రాక్ సూట్లు, టీ షర్టులు ధరించి యోగా చేస్తూ వీడియోకి చిక్కారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధన కూడా వీరికి పట్టినట్టు లేదు. తన వర్గం శాసన సభ్యులు హోటల్లోనే  21 రోజులు ఉండవలసి రావచ్చునని సీఎం గెహ్లాట్ ఇదివరకే పేర్కొన్నారు. అసెంబ్లీని సమావేశపరచాలంటే 21 రోజులముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా..సూచించిన సంగతి తెలిసిందే.

బీజేపీ గానీ, అసమ్మతి నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ గానీ తన ఎమ్మెల్యేలను ఎక్కడ ‘ఎగరేసుకుపోతారో’నన్న భయంతో గెహ్లాట్ వీరిని ఆ హోటల్ నుంచి కదలనివ్వడం లేదు. వారికి అన్ని సౌకర్యాలూ కలగజేస్తున్నారు.

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..